పైలట్ అప్రమత్తతతో భారత వాయుసేన(IAF)కు చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్ కు పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం గుర్తించి పైలట్ పొలాల్లో ల్యాండ్ చేశాడు. శిక్షణ కార్యక్రమంలో ఉండగా ఈ ఘటన...
అరుణాచల్ ప్రదేశ్లోని బొమ్డిలాలో ఆర్మీ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్లిద్దరూ మరణించారని పశ్చిమ కమెంగ్ జిల్లా ఎస్పీ బిఆర్ బోమారెడ్డి తెలిపారు. చనిపోయిన పైలట్ల మృతదేహాలను లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి,...
చైనీస్ మొబైల్ ఫోన్ల వల్ల ప్రమాదమని భారత రక్షణ నిఘా సంస్థలు హెచ్చరించాయి. తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఎసి) వెంబడి చైనాతో కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన మధ్య, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు...
లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వద్ద గల్వాన్ లోయలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 2020 లో భారత సైనికులకు చైనా సైన్యంతో ఇక్కడ రక్తపాత ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. జూన్...
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ సమీపంలో భారత్, చైనా సైనికుల మధ్య తాజా ఘర్షణల నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా మద్దతు తెలిపింది. పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పాట్...
సరిహద్దు సమస్యలను తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తుంటే ఆ సమస్యలను పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడమే చైనాతో ప్రాథమిక సమస్య అని...
ఆర్మీ చీఫ్గా జనరల్ ఎంఎం నరవాణే ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తుండటంతో ఆ బాధ్యతలను లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే స్వీకరించనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ పాండే ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా...
చైనా దుష్ప్రచారానికి భారత్ మరోసారి ధీటుగా సమాధానం ఇచ్చింది. వాస్తవానికి, చైనా సైనికులు జెండాను ఎగురవేసిన వీడియో వైరల్ కావడంతో కొన్ని భారతీయ సైనికుల చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భారత సైనికులు నూతన...
భారత సైన్యం ఈరోజు 39 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ను మంజూరు చేసింది. న్యాయపోరాటంలో నెగ్గిన తర్వాత ఆర్మీకి చెందిన 39 మంది మహిళా అధికారులు ఈ నెల 22న శాశ్వత కమిషన్ను...
భారత్లో భారీ విధ్వంసానికి పాక్ కుట్రలు పన్నుతోంది. దేశంలో చొరబాట్లకు టెర్రరిస్టులను ఎగదోస్తోంది. కానీ ఎప్పటికప్పుడు పాక్ కుట్రలను భారత ఆర్మీ భగ్నం చేస్తోంది. తాజాగా జమ్ముకశ్మీర్లో ఓ ఉగ్రవాది ప్రాణాలతో దొరకగా, మరో...