ఓటమిపై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి
టీ20 వరల్డ్ కప్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యార్థి పాకిస్థాన్పై భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో భారత్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. 10 వికెట్ల...