మణిపూర్ అంశం మంటలు రగిలిస్తూనే వుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ మంటలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడి తీరాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్. మణిపూర్ అంశంపై...
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు. భారతదేశ తొలి మహిళ ప్రధాని దేశంలోనే ఉక్కు మహిళగా పేరు...
స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకుందామని కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం స్వర్గీయ...
కొత్త జిల్లాల ఏర్పాటుపై కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అందరికి తెలిసిన విషయం ఏమిటంటే అందులో ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37వ, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందిరా సెంటర్లో ఉన్న ఆమె విగ్రహానికి కాంగ్రెస్...
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా పిలుచుకునే ఎమర్జెన్సీకి నేటికి 46 ఏళ్లు అయింది.1975 జూన్ 25న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352(1)లోని అంతర్గత...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిర సెంటర్లో ఇందిరా గాంధీ 103వ, జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ...
మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ కడప అధ్యక్షులు నీలి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో రిమ్స్ వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 36 వవర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఇందిరా సెంటర్ లోని ఇందిరా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు...
భారత మొదటి మహిళ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్మల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయ్యన్నగారి పోశెట్టి మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలోనే...