32.2 C
Hyderabad
April 20, 2024 19: 56 PM

Tag : Intermediate Board

Slider కడప

ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వాలి

Satyam NEWS
పేద మధ్యతరగతి విద్యార్థులు పట్ల బాధ్యత వహించి  ఇంటర్ బోర్డు వారే పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్...
Slider నిజామాబాద్

ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

Satyam NEWS
ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 76.79 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 83.33%, ఎం పి హెచ్ డబ్ల్యు ప్రథమ సంవత్సరం 88.24%, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు కామారెడ్డి జిల్లా...
Slider కరీంనగర్

ఇంటర్ ఫలితాల్లో బిసి గురుకుల విద్యార్థుల జయకేతనం

Satyam NEWS
ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం, మొదటి సంవత్సరం ఫలితాలలో...
Slider ప్రత్యేకం

ఇంటర్ విద్యార్ధులు అందరికీ ఓకే..?

Sub Editor 2
కరోన కాలంలో  ఇబ్బందులు పడ్డ ఇంటర్మీడియట్  విద్యార్ధులకు ప్రభుత్వం తీపికబురు అందించనున్నది . ప్రభుత్వ నిర్ణయంతో అనేక మంది  విద్యార్ధులకు లాభం జరగనున్నది . కనీస మార్కులతో వుత్తీర్ణులైన వారిని కూడ ఎంసెట్ కు...
Slider ముఖ్యంశాలు

ఈనెల 12వరకు ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

Satyam NEWS
కరోనా కారణంగా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్ల గడువు ను పెంచాలని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో మేనేజ్ మెంట్ అసోసియేషన్(టి.పి.జె. ఎం. ఏ) ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు  ఈనెల 12...
Slider ముఖ్యంశాలు

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా కోవిడ్‌ నిబంధనలతో నిర్వహించాలి

Satyam NEWS
ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణ పై హైదరాబాదు నుండి జిల్లాల కలెక్టర్లు అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి సందీప్...
Slider మహబూబ్ నగర్

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Satyam NEWS
ఈనెల 25వ తేదీ నుండి మొదలయ్యేఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు...
Slider సంపాదకీయం

‘‘పరీక్ష’’ విద్యార్ధులకు కాదు పాలకులకు

Satyam NEWS
ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఎట్టకేలకు విద్యార్ధుల తల్లిదండ్రులు విజయం సాధించారు. ఈ విజయం ఏదో అలవోకగా సిద్ధించలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని అత్యంత తీవ్రమైన పదజాలంలో హెచ్చరికలు జారీ చేయడం వల్ల...
Slider ప్రత్యేకం

ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS
ఇంటర్ పరీక్షలను ఏపి ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ నెల ఐదు నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు గగ్గోలు పెట్టారు. ప్రతి రోజూ వేలాది కేసులు నమోదు...
Slider ఆదిలాబాద్

ఇంటర్ టాపర్ ను అభినందించిన డాక్టర్ కొత్తపల్లి

Satyam NEWS
కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కళ్యాణి  ఇంటర్ ఫలితాల్లో ఎంపిసి విభాగంలో 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లోనే కాకుండా పదవ తరగతిలో,...