77వ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐ ఎన్ టి యు సి) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్...
న్యూఢిల్లీ లో రెండు రోజుల పాటు జరిగిన 33వ,జాతీయ ఐ ఎన్ టి యు సి ప్లీనరీ సమావేశంలో జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా జాతీయ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడుగా డాక్టర్...
ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు హుజూర్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్,ఐ ఎన్ టి యు సి...
ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగని నాగన్న గౌడ్. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న తరుణంలో కార్మికుల హక్కులు,ఉజ్వల భవిషత్తు కొరకు ఐ.ఎన్.టి.యు.సి ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని ఐ.ఎన్.టి.యు.సి...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో రెడిమెడ్,ఫ్యాన్సి చిరు వ్యాపారుల సంఘం యూనియన్ అధ్యక్షుడు షేక్ జాన్ సైదా అద్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో...
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్టీయూసీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంజ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఆయనకు శుక్రవారం హైదరాబాద్ లో నియామకపత్రం అందించారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ...
ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా మేడే ఉత్సవాల్లో భాగంగా ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అనుబంధ...
ఐఎన్టియుసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 188 వ వర్కింగ్ సమావేశం హైదరాబాదు లోని బర్కత్ పుర లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డిని సభ్యులు ఘనంగా సన్మానించారు. సూర్యాపేట...
సంయుక్త కిసాన్ మోర్చా(SKM) ఆధ్వర్యంలో INTUC తో పాటుగా 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు భారత ప్రజాస్వామ్యంలో 26 మే 2021 ని బ్లాక్ డే గా పాటించాలని నిర్ణయించాయని INTUC...
నల్గొండ జిల్లా మిర్యాలగూడెం డివిజన్ INTUC ముఖ్య నాయకుల సమావేశం మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని NSP క్యాంపు లోని ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...