ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో కలిసి దాడి చేస్తున్న భారత్
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) గ్రూప్ ఉగ్రవాదుల్ని తమ పైకి భారత్ ఉసిగొల్పుతున్నదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. తమ దేశంలో అస్ధిరత్వాన్ని సృష్టించేందుకు భారత్ అన్ని రకాల పన్నాగాలను పన్నుతున్నదని ఆయన అన్నారు....