సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్ 1 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో 24 గంటల కౌంట్ డౌన్ పూర్తి చేసుకున్న pslv-c57 రాకెట్ ఆదిత్యను తీసుకుని కక్ష్య దిశగా ప్రయాణిస్తోంది. 4 నెలల్లో...
సి బి ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి వి నరసింహులు చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినందుకు, ఈ రోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు గర్వంతో నిండిపోయారు. ఆదే విధంగా...
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ఇండియా కలల్ని నిజం చేస్తూ చంద్రయాన్– 3 ని విజయవంతంగా ప్రయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. జులై 14న చంద్రయాన్ – 3 ప్రయోగం సందర్భంగా ఆయన...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్-3ని జులై 14న నింగిలోకి పంపనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.35గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ మేరకు భారీ వాహకనౌకకు పరికరాలను అమర్చే...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) ఆధ్వర్యంలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వేసవి కాలంలో యువ విగ్యాన్ కార్యక్రమం -2023 (YUVIKA) నిర్వహిస్తున్నట్టు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని...
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మరియు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ సంయుక్తంగా హైపర్సోనిక్ వెహికల్ టెస్ట్ నిర్వహించారు. ట్రయల్స్ అన్ని అవసరమైన అర్హతలు సాధించాయి. అంతే కాకుండా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి తన మొట్టమొదటి చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం SSLV-D1 ను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. 750 మంది విద్యార్థులు నిర్మించిన ‘ఆజాది...
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తదుపరి చీఫ్గా సీనియర్ రాకెట్ శాస్త్రవేత్త ఎస్.సోమనాథ్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది . సోమనాథ్ ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు. మూడేళ్లుగా ఆయన నియామకం జరిగినట్లు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమనాథ్ కె. శివన్ స్థానంలోకి నియమితులయ్యారు....
భారత స్పేస్ సెక్టార్ను కొత్త పుంతలు తొక్కించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ప్రఖ్యాత స్పేస్ మిషన్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకు ఇస్రో సవాల్ విసిరింది. ఈ రంగంలో వస్తున్న మార్పులకు...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో.. జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇదివరకే గగన్యాన్ యాత్రను ప్రారంభించాల్సింది. 75వ స్వాతంత్య్ర...