తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టమని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అధినాయకుడు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని తక్షణమే పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు....
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల కడప జైలులో ఆయనకు కరోనా సోకింది. గతంలో తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని.....
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు అనంతపురం కోర్టులో ఊరట లభించింది. వారిపై నమోదైన మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది....