బాలివుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మళ్లీ ఉపశమనం
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు మళ్లీ ఉపశమనం దక్కింది. ఈరోజు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో విచారణ జరిగింది. అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై వచ్చిన ఆరోపణలపై...