27.7 C
Hyderabad
April 24, 2024 09: 16 AM

Tag : Jagan government

Slider సంపాదకీయం

పల్లెలకు వెళ్లేందుకు వైసీపీ బిగ్ ప్లాన్

Bhavani
ఇప్పటి వరకూ ఎన్నో పార్టీ కార్యక్రమాలు చేపట్టినా అన్నీ విఫలం కావడంతో ఏపిలో అధికార వైసీపీ దిక్కు తోచని పరిస్థితికి చేరింది. వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత కారణంగా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళదామని ప్రయత్నం...
Slider విశాఖపట్నం

విజయసాయిరెడ్డి కుమార్తెకు తుర్లవాడ కొండ సమర్పయామి?

Satyam NEWS
విశాఖపట్నం శివారు ప్రాంతమైన తుర్లవాడ కొండ పై అధికార వైసీపీ నేతల కన్నుపడింది. తుర్లవాడ కొండను స్థానికులు పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. విష్ణుమూర్తి నరసింహ స్వామి అవతారంలో ఈ ప్రదేశంలో అడుగు పెట్టారని, ఇప్పటికీ...
Slider ముఖ్యంశాలు

తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్ దే

Bhavani
‘‘ఎవరైనా అభివ్రుద్ధిలో, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో పోటీ పడతరు. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం ఒకటి…రెండు…మూడు అని పోటీ పడ్డట్లుగా… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం అవినీతిలో, అప్పుల్లో, అరాచకాల్లో పోటీ పడి...
Slider విజయనగరం

256 మంది టిడ్కో బాధితుల మొర ఆలకించండి..!

Bhavani
జగన్ ప్రభుత్వం… నవరత్నాలలో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తోందని చెప్పిన తరుణంలో…. మరి అర్హులైన 256 మంది సంగతేంటని టీడీపీ ప్రశ్నించింది. ఈ మేరకు కలెక్టరేట్ జరిగిన “స్పందన”కు…సోనియా నగర్ ,సారిపల్లి...
Slider అనంతపురం

బీమా పరిహారం అడిగిన అన్నదాతలపై కేసులా?

Bhavani
నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి, రైతు వ్యతిరేక పోకడలకు నిదర్శనం అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్. ద్రబాబునాయుడు అన్నారు. బీమా...
Slider అనంతపురం

జగన్‌ కు అనంతపురం టెన్షన్‌

Bhavani
సుమారు 50-60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై భారీ వ్యతిరేకత ఉందని ఐ ప్యాక్‌ టీమ్‌ ఇచ్చిన రిపోర్టులతో అప్రమత్తమైన జగన్‌.. వారి స్థానంలో కొత్తవారికి చాన్స్‌ లు ఇవ్వాలని భావిస్తున్నట్లు వైసీపీ నేతల్లోనే చర్చ...
Slider ప్రత్యేకం

జగన్ ప్రభుత్వంపై ఉద్యోగుల తిరుగుబాటు

Bhavani
వై ఎస్ జగన్ ప్రభుత్వంపై ఉద్యోగులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. తమ డిమాండ్లు నెరవేర్చడం అటుంచి కనీసం ఒకటో తారీకు నాటికి జీతాలు ఇవ్వడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలం కావడంతో ఇంత కాలం...
Slider ప్రత్యేకం

నిన్న 70 మంది… తాజాగా 50మంది డీఎస్పీ లకు పోస్టింగ్స్…!

Bhavani
ఇటీవలే ఏపీ రాష్ట్రంలో 72 మంది డీఎస్పీ లకు నియమిస్తూ జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసు శాఖ…డీజీపీ ఆదేశాలతో ఉత్తర్వులు ఇస్తే తాజాగా ఒకే సారి వెయింటింగ్ లో ఉన్న 25 మంది డీఎస్పీ...
Slider గుంటూరు

జగన్ ప్రభుత్వం పరువు తీసిన విజయసాయిరెడ్డి

Bhavani
రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టు ధిక్కార వ్యాఖ్యలకు పాల్పడి మరో మారు జగన్ ప్రభుత్వం పరువు తీశారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్ర...
Slider ప్రత్యేకం

అమరావతి కేసుపై సుప్రీం రిజిస్ట్రార్ కు జగన్ ప్రభుత్వం లేఖ

Bhavani
విశాఖపట్నం రాజధాని అని ప్రకటించేసిన ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు కేసుపై ఇప్పుడు తొందరపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్...