28.7 C
Hyderabad
April 20, 2024 03: 31 AM

Tag : Jammu and Kashmir

Slider జాతీయం

ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ కు పెట్టుబడుల వెల్లువ

Bhavani
జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి నిర్దేశించిన ఆర్టికల్ 370ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని కేంద్రం వెల్లడించింది. గత మూడేళ్లలో జమ్మూ కాశ్మీర్‌లో 1559 భారతీయ...
Slider జాతీయం

అద్దెకున్నవారి వివరాలను ప్రభుత్వానికి తెలపాల్సిందే

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం మరో కొత్త ప్రయోగం చేస్తున్నది. చాలా మంది పాక్ ఉగ్రవాదులు మారు పేర్లతో జమ్మూ కాశ్మీర్ లో నివాసం ఉంటున్నారు. అదను చూసుకుని వారు...
Slider జాతీయం

శౌర్య దివస్: సర్దార్ పటేల్ కల నెరవేరుస్తాం

Bhavani
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. నేటి నుంచి జమ్మూకశ్మీర్‌, లడఖ్‌లలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. శ్రీనగర్‌లోని బుద్గామ్‌లో భారత సైన్యం నిర్వహించిన శౌర్య దివస్ కార్యక్రమానికి రక్షణ...
Slider జాతీయం

గ్రెనేడ్ దాడి లో ఇద్దరు మృతి

Murali Krishna
జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు కార్మికులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని పట్టుకోవడానికి పోలీసులు సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో...
Slider జాతీయం

కాశ్మీర్ లో ఘనంగా సాగుతున్న ఇంటింటిపై త్రివర్ణ పతాకం

Satyam NEWS
ఆజాదీ అమృత్ మహోత్సవం సందర్భంగా ఇంటి ఇంటిపై త్రివర్ణ పతాకం కార్యక్రమం దేశం మొత్తం జరగడం ఒక ఎత్తయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నది. లక్షలాది మంది తమ ఇళ్లపై...
Slider జాతీయం

జమ్మూకశ్మీర్‌ జైళ్ల నుంచి భారీగా ఉగ్రవాదుల తరలింపు

Sub Editor
జమ్మూకశ్మీర్‌లో ఒక్కసారిగా ఉగ్రవాద ఘటనలు పెరిగిపోవడంతో అక్కడి జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 38 మంది ఖైదీలను ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలించారు. వీరంతా...
Slider జాతీయం

నలుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు పాకిస్తాన్ తీవ్రవాదులు మరణించారు. మనిహాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు వచ్చిన సమాచారం మేరకు...
Slider ప్రపంచం

జమ్మూ కాశ్మీర్ జనాభా పై మొత్తుకుంటున్న పాకిస్తాన్

Satyam NEWS
జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తీసేసిన భారత్ అక్కడ ఇప్పటి వరకూ 4 లక్షల 30 వేల మంది కాశ్మీరేతరులకు పౌరసత్వం ఇచ్చిందని పాకిస్తాన్ ప్రకటించింది. 1947లో జమ్మూ కాశ్మీర్ ను అక్రమించిన భారత్...