వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఎం.ఎల్.ఏ జోగురామన్న సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నాలుగు ఓపెన్ జిం లను...
క్రీడా పోటీల నిర్వహణ వల్ల గ్రామాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్ మండలం అంకొలి గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్...
ఆదిలాబాద్ రూరల్ మండలం జడ్పిటిసి ఉప ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ క్యాండెట్ ను ఖరారు చేసింది. దివంగత జడ్పీ వైస్ చైర్మన్ రెండో తనయుడు నరేష్ కుమార్ కు టికెట్ ను ఖరారు చేసింది....