వలస కార్మికుల్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు
షోపియాన్లో కూలీలుగా పనిచేస్తున్న బీహార్కు చెందిన ముగ్గురు యువకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. దీంతో అమర్నాథ్ యాత్రకు భద్రతను పెంచారు. బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపులపై నిఘా ఉంచాలని నిర్ణయించారు. కశ్మీర్లో మోహరించిన భద్రతా బలగాలను...