తదుపరి చీఫ్ జస్టిస్ గా లలిత్ నియామకంపై రాష్ట్రపతి సంతకం
దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకంపై సంతకం చేశారు. గత వారమే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్...