నమ్మి ఓట్లేసిన ప్రజలకు మనోవ్యధ మిగిలిస్తున్న జగన్ ప్రభుత్వం
ఉమ్మడి కడప జిల్లా కడప టౌన్ లో జరిగిన సర్పంచులు అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు యలమంచిలి వెంకట బాబు రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...