తెలంగాణ రాకముందు నీటి కోసం జిల్లాల మధ్య నీటి యుద్దాలు జరిగేవని, నేడు స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సస్య శ్యమలం అయిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి...
కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ జరిగిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి, క్యాసంపల్లి తాండ . రాఘవపూర్, గర్గుల్,...
కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. తమకు తీరని నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సరిహద్దు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర ప్రభుత్వంపైనే...
జులై మాసాంతానికి బస్వాపూర్ రిజర్వాయర్ కు కాళేశ్వరం జలాలు చేరుకుంటాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం బుధవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు నాలుగు గంటల...
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం లో భక్తుల భక్తుల దర్శనాల పై ఆంక్షలు విధించారు. రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు భక్తులకు ప్రతి...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్ భూసేకరణ వ్యవహారంలో ఇద్దరు కలెక్టర్లకు రాష్ట్ర హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయాన్ని సీఎల్పీనేత మల్లు బట్టి విక్రమార్క నేడు సందర్శించారు. ఆయనతో బాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు...
తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం జలాలు ఎక్కడ కనిపించినా తెలంగాణ సిఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనవుతున్నారు. తెలంగాణ నలుచెరగులా పారుతున్న కాళేశ్వరం జలాలను ఆయన తనివితీరా చూసుకుని మురిసిపోతున్నారు. నేడు ఆయన వేములవాడ శ్రీ...