ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి నదులతోపాటు తాలిపేరు ప్రాజెక్టు నుండి వరదనీరు భారీగా గోదావరికి వచ్చి చేరుతుంది. దాంతో భద్రాచలం వద్ద గోదావరి 36 అడుగులకు చేరి ఉధృతంగా...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. మహరాష్ట్ర, తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత,...
తెలంగాణ జల ప్రధాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తో తెలంగాణ సస్యశ్యామలమయ్యిందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మెడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ ను...
రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈరోజు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ప్రధాన రాజగోపురం వద్ద అర్చకులు ఆమెకు పుర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి...
టిటిడి తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా ఫిబ్రవరి 27న మాఘపూర్ణిమను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9 నుండి 11 గంటల వరకు జరుగనున్న...