27.7 C
Hyderabad
April 26, 2024 04: 57 AM

Tag : Kalwakurthy Municipality

Slider మహబూబ్ నగర్

ఆర్థిక సహాయనికి గడువు పెంచాలి

Satyam NEWS
బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక సహాయం పై గడువు పెంచాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయకుమార్ రెడ్డి కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం బీసీ కుల వృత్తిదారులకు లక్ష...
Slider మహబూబ్ నగర్

శనివారం కల్వకుర్తిలో కరెంట్ కట్

Satyam NEWS
శనివారం కల్వకుర్తి పట్టణంలో ఉదయం9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏ ఈ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శనివారం ఉదయం...
Slider ప్రత్యేకం

ఓ కారు ఓ బైకు ఓ అనధికార మున్సిపల్ ఉద్యోగి

Satyam NEWS
ఓకారు నెంబర్ ప్లేటును తన ద్విచక్ర వాహనానికి తగిలించుకొని  మున్సిపల్ కార్యాలయంలో ఓఅనధికారఉద్యోగి విధులు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయంలో అనాధికారికంగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ రావు...
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి నూతన న్యాయమూర్తిగా కావ్య

Satyam NEWS
కల్వకుర్తి జూనియర్ సివిల్ కోర్టుకు నూతన న్యాయమూర్తిగా కావ్య బాధ్యతలు చేపట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లో నూతనంగా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కావ్య కు సోమవారం సీనియర్ న్యాయవాదులందరూ శాలువా...
Slider మహబూబ్ నగర్

దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

Satyam NEWS
పంజుగుల దుర్గమ్మ గుడిలో  పోలమల్లయ్య , పోల ప్రమీలమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో శుక్రవారం ఏకాదశి సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త కీర్తిశేషులు పోల...
Slider మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కల్వకుర్తి రోడ్లు

Satyam NEWS
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలో రోజుకో ప్రమాదం చొప్పున ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై సంఘటనా స్థలంలోనే చనిపోతున్నారు. దాదాపు 15 రోజుల నుండి పట్టణ పరిధిలో ఎక్కడో...
Slider మహబూబ్ నగర్

కుంభకోణం పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలి

Satyam NEWS
దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగ బ్యాంకులను, ప్రజలను, తీవ్రంగా మోసం చేసిన ఆదాని కంపెనీల కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం...
Slider మహబూబ్ నగర్

పవర్ కోసం పాట్లు పడుతు రైతుల రాస్తారోకో

Satyam NEWS
పవర్ కోసం ఎండలో పాట్లు పడుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే రహదారిలో తాండ్ర సమీపంలో శుక్రవారం రైతులు కరెంటు కోతలతో అల్లాడుతూ రాస్తారోకో చేపట్టారు. ఈ రాస్తారోకోలో పాల్గొన్న...
Slider ముఖ్యంశాలు

ఓ పోరాట యోధుని విజయం

Satyam NEWS
దాదాపు12 సంవత్సరాల పాటు పోరాడిన యోధుడు ఒక సామాజిక కార్యకర్త చివరకు విజయం సాధించిన ఘటన కల్వకుర్తి పట్టణంలో   చోటుచేసుకుంది. సప్రియ ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ 2012 వ సంవత్సరం నుండి...
Slider ముఖ్యంశాలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలి

Satyam NEWS
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం అగ్రారం తండాలో హాత్ సే హాట్ జోడో అభియాన్ యాత్రలో...