ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవిగా దుర్గమ్మ సాక్షాత్కారం
శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజైన సోమవారం (ఆశ్వయుజ శుద్ధ విదియ) నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా సాక్షాత్కరించింది. వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి … ముక్తా, విద్రుమ, హేమ,...