కష్టపడి పనిచేసిన వారికే అందలం అంటున్న చంద్రబాబు ఊ అంటే ఉనికి. ఊం ఊం అన్నారో ఇక ఎంతటి వాళ్లయినా సరే దారి ఇంటికే. అలకలు, బెదిరింపులు, పార్టీ మారుతామనే బ్లాక్మెయిల్ రాజకీయాల పప్పులుడవు...
సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపి ఇన్ఛార్జ్గా నియమిస్తూ టిడిపి ప్రకటించింది. బిజెపి నుంచి టిడిపిలో చేరిన కన్నాను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమిస్తూ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం తో...
తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడిపై అనునిత్యం అసభ్య పదజాలంతో వ్యాఖ్యానాలు చేసే మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అంబటి...
బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం తమకు...
సోము వీర్రాజును తొలగించకపోతే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మనుగడ సాగించడం కష్టమేనని పలువురు బీజేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు నేడు ఢిల్లీ వెళ్లిన ఏపి బీజేపీ నాయకులు సోము వీర్రాజుపై పూర్తి స్థాయిలో...
గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడిని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ఖండించారు. జగన్ అధికారం శాశ్వతం కాదు, ప్రజలు తిరగబడిన రోజున మీకు ఎవరు తోడు వుండరు అని...
భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో మరో పెద్ద దెబ్బ తగలబోతున్నది. మాజీ ఎమ్మెయ్యే విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి వైదొలగబోతున్నారు. ఆయన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో భేటీ...
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆశతో ఉన్న భారతీయ జనతా పార్టీ కి తిప్పుకోలేని దెబ్బ తగిగిలింది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నాయకుడు,...
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో చిచ్చు రగుల్చాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు బీజేపీ ఇప్పటి వరకూ రూట్ మ్యాప్ ఇవ్వలేని స్పష్టం చేయడంతో దీనికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...
రాష్ట్ర సంపదను ఏకీకృతం చేసి దోచుకున్న వ్యక్తి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అని బీజేపీ జాతీయ కార్య వర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. విశాఖ బిజెపి...