కాపు రిజర్వేషన్ పేరుతో కాపు కులాన్ని రాజకీయ ప్రయోజనాల కు వాడుకుంటున్న ముద్రగడ పద్మనాభం నాయకత్వం తమకు అవసరం లేదని కాపు నాయకులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు త్సవటపల్లి నాగభూషణం...
కొడాలి నాని కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించినందుకు తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ హద్దు అదుపు...
మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు హరిరామజోగయ్య ఘాటు లేఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. అమర్ నాథ్...
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెదిరించి ఉద్యమాలు చేసే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లకు సంబంధించి ప్రాధేయపడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నేడు ఒక లేఖ రాశారు. బలిజ, తెలగ, ఒంటరి కులాల...
కాపు రిజర్వేషన్ల సాధనకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎంపీ హరిరామజోగయ్య వెల్లడించారు. తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు...
రాష్ట్రంలో కాపులే టార్గెట్ గా పరోక్షంగా జరుగుతున్న దాడులను కాపు సంక్షేమ యువ సేన తీవ్రంగా ఖండించింది. తిరుపతి లోని ప్రెస్ క్లబ్ లో నేడు కాపు సంక్షేమ యువసేన అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్...
కాపుల సంక్షేమంపై జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తున్నదని కాపు నాయకులు వ్యాఖ్యానించారు. విశాఖ పట్నంలో కాపు నేతలు కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కాపు కులానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ రిటైర్డ్...
కాపు కులస్తులు రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కాప్రా కాపు కులాల ఐక్యవేదిక అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు కోరారు. కాప్ర కాపు కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్తీకమాస వన భోజన కార్యక్రమం...
ఇంత కాలం కమ్మ కులం నాయకులను టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు కాపు కుల నాయకులపై కూడా బాణాలు వేస్తున్నది. ఈ విషయం తాజాగా కాపు సామాజిక వర్గానికి చెందిన సంఘాల వారు నిశితంగా...