దేశం యావత్తు గుర్తించుకోవలసిన రోజు….జులై 26. సరిగ్గా ఈ రోజు కార్గిల్ విజయదివస్. ఈ మేరకు విజయనగరం లో స్థానిక కోట జంక్షన్ ఎన్ వి ఎన్ బ్లడ్ బ్యాంక్ లో, విజయనగరం యూత్...
సరిగ్గా 22 ఏళ్ళ క్రితం, జులై 26న 1999లో కార్గిల్ వద్ద పాకిస్థాన్ సైనికులు ఆక్రమించిన భూభాగాన్ని భారతీయ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకోవడం పూర్తయింది. ఆ రోజు స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలోనే...