అసెంబ్లీ ఎన్నికల ముందు కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి షాక్ తగిలింది. కుడ్లిగి నియోజకవర్గం నుండి బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్వై గోపాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు....
కర్నాటకలో సుదీర్ఘకాలం పాటు అవకాశవాద, స్వార్థపూరిత సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అటువంటి ప్రభుత్వాల వల్ల కర్నాటకకు ఎప్పుడూ నష్టాలనే చవిచూసిందని, కాబట్టి కర్ణాటక వేగంగా అభివృద్ధి చెందడానికి పూర్తి...
కాషాయ జెండానే రాబోయే రోజుల్లో జాతీయ జండాగా మారుతుందని చెప్పిన గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్పపై దేశ ద్రోహం కేసు పెట్టాలని కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య వాయిదా...