కర్నాటక ఎన్నికలు: అన్ని పార్టీలకు టెన్షనే
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టిక్కెట్ల పంపిణీపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. టిక్కెట్లు రాని వారు కొత్త దారి వెతుక్కుంటున్నారు....