హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అమీర్ పేట లోని ప్రభుత్వ బస్తీ దవాఖాన లో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడం, సరైన మౌలికమైన వసతులు లేకపోవడం నిజంగా శోచనీయమని మాజీ శాసనసభ్యురాలు, తెలంగాణ తెలుగుదేశం...
తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు పేదల ప్రాణాలను తీస్తుందని, వారి ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే, టి.టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ కల్లు నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన...
‘‘సమాజమే దేవాలయం… పేద ప్రజలే దేవుళ్లు’’ అనే సిద్ధాంతాన్ని అమలు చేసిన చూపిన ధీరోదాత్తుడు, పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన నిజమైన ప్రజానాయకుడు అయిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను భావితరాలకు అందించేందుకు తెలుగుదేశం పార్టీ (తెలంగాణ)...
జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో నేడు తెలంగాణ టీడీపీ నాయకురాలు, నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని పాల్గొన్నారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అమీర్ పేట్ డివిజన్ లో నేడు ఆమె తెలుగుదేశం...
హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా పని చేస్తామని సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన అన్నారు. సనత్ నగర్ టిడిపి అభ్యర్ధి కానూరి జయశ్రీ...
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత కరణం అంబికా కృష్ణను తెలంగాణ తెలుగు దేశం పార్టీ కార్యదర్శిగా నియమించారు. గతం లో కరణం అంబికా కృష్ణ...
హిందువులు అతి పవిత్రంగా భావించే రుద్రాక్షలు ఎక్కడ పండుతాయి? ఎక్కడేమిటి నేపాల్ దేశంలో అంటారా? కచ్చితంగా మీరు తప్పు చెప్పినట్లే. రుద్రాక్షలు హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లా దుండిగల్ లో కూడా పండుతాయి. సనత్...