విజయనగరం జిల్లా ప్రజల చిరకాల కోరికైన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం జగన్ రానున్నారని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. ఈ నెల 14 లేదా 15వ...
ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా లక్ష 50వేల టిడ్కో గృహాలలో లబ్ధిదారుల గృహప్రవేశం జరగబోతున్నది. ఈ దిశగా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి...
తెలుగుదేశం పార్టీ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుందని చెప్పుకోవడానికే బస్సు యాత్ర చేస్తోందని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. బస్సు యాత్రలో వాస్తవాలు చెబితే ప్రజల హర్షిస్తారని.. అవాస్తవాలు చెబితే నమ్మే స్థితిలో...
జగన్ ప్రభుత్వ హయాంలో గడచిన రెండు న్పరేళ్లుగా కరోనా మూలంగా జరగలేని అభివృద్ధి కార్యక్రమాలు పనులు చకచకగా శంకుస్థాపన లతో మొదలయ్యాయి. తాజాగా విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 33 వ డివిజన్ మయూరీ...
పవిత్ర ఆరాధనకు , ధార్మిక చింతనకు, దైవభక్తికి, క్రమశిక్షణకు , దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు ...
ఎన్నో జాతులు, మతాలు, కులాలతో కూడిన మన దేశం నేటికీ ఐక్యంగా వున్నదంటే అందుకు కారణం భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ అందించిన రాజ్యాంగమేనని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రాజ్యాంగం రూపంలో దేశానికి...
ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి వెల్లడించారు. ఈ నాలుగేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేపట్టిన...
విద్యార్థులు సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో పదోతరగతి పరీక్షలకు సిద్దం కావాలని ఏపీ రాష్ట్ర డిప్యుటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. పదోతరగతి...
బిసి కార్పొరేషన్ ల పదవీకాలం పొడిగింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో బీసీ వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఆయా బిసి కార్పొరేషన్ ల డైరెక్టర్లు...
మన ఆరోగ్యం కోసం ఆహారంలో చిరుధాన్యాల వినియోగాన్నిపెంచాలని, ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కోరారు. చిరుధాన్యాల వినియోగాన్ని పెంచి, తద్వారా పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న...