36.2 C
Hyderabad
April 25, 2024 20: 10 PM

Tag : Kolagatla Veerabhadra Swamy

Slider విజయనగరం

14న సీఎం జగన్ పర్యటనపై డిప్యూటీ స్పీకర్ సమావేశం

Satyam NEWS
విజయనగరం జిల్లా ప్రజల చిరకాల కోరికైన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర సీఎం  జగన్ రానున్నారని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. ఈ నెల 14 లేదా 15వ...
Slider విజయనగరం

అక్టోబర్ కు 1.50 లక్షల టిడ్కో గృహ ప్రవేశాలు

Satyam NEWS
ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా లక్ష 50వేల టిడ్కో గృహాలలో లబ్ధిదారుల గృహప్రవేశం జరగబోతున్నది. ఈ దిశగా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి...
Slider ముఖ్యంశాలు

ఉనికి కోసమే టీడీపీ బస్సు యాత్ర…!

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతుందని చెప్పుకోవడానికే బస్సు యాత్ర చేస్తోందని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. బస్సు యాత్రలో వాస్తవాలు చెబితే ప్రజల హర్షిస్తారని.. అవాస్తవాలు చెబితే నమ్మే స్థితిలో...
Slider విజయనగరం

32 లక్షల తో రోడ్ విస్తరణ పనులు ప్రారంభం….!

Satyam NEWS
జగన్ ప్రభుత్వ హయాంలో గడచిన రెండు న్పరేళ్లుగా కరోనా మూలంగా జరగలేని అభివృద్ధి కార్యక్రమాలు పనులు చకచకగా శంకుస్థాపన లతో మొదలయ్యాయి. తాజాగా విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 33 వ డివిజన్ మయూరీ...
Slider విశాఖపట్నం

ఏపీ డిప్యూటీ స్పీకర్.. రంజాన్ శుభాకాంక్షలు

Satyam NEWS
పవిత్ర ఆరాధనకు , ధార్మిక చింతనకు, దైవభక్తికి, క్రమశిక్షణకు , దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని  ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు ...
Slider విజయనగరం

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు హ‌క్కులు అంబేద్క‌ర్ చ‌ల‌వే

Satyam NEWS
ఎన్నో జాతులు, మ‌తాలు, కులాల‌తో కూడిన మ‌న దేశం నేటికీ ఐక్యంగా వున్నదంటే అందుకు కార‌ణం భార‌త‌రత్న డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ అందించిన రాజ్యాంగ‌మేన‌ని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోల‌గట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అన్నారు. రాజ్యాంగం రూపంలో దేశానికి...
Slider విజయనగరం

ఈ నెల 7 నుంచి “జగనన్నే మా భవిష్యత్తు”..!

Bhavani
ఈనెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు “జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి వెల్లడించారు. ఈ నాలుగేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేపట్టిన...
Slider విజయనగరం

ఆత్మ‌విశ్వాసంతో ప‌రీక్ష‌ల‌కు సిద్దంకండి

Satyam NEWS
విద్యార్థులు సంపూర్ణ ఆత్మ‌విశ్వాసంతో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు సిద్దం కావాల‌ని ఏపీ రాష్ట్ర డిప్యుటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌భుత్వం విద్య‌కు ఎన‌లేని ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని చెప్పారు. ప‌దోత‌ర‌గ‌తి...
Slider విజయనగరం

54 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీల అభ్యున్నతి

Satyam NEWS
బిసి కార్పొరేషన్ ల పదవీకాలం పొడిగింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు  జారీ చేయడంతో బీసీ వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఆయా  బిసి కార్పొరేషన్ ల  డైరెక్టర్లు...
Slider విజయనగరం

చిరుధాన్యాల వినియోగం పెర‌గాలి…

Bhavani
మ‌న ఆరోగ్యం కోసం ఆహారంలో చిరుధాన్యాల వినియోగాన్నిపెంచాల‌ని, ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కోరారు. చిరుధాన్యాల వినియోగాన్ని పెంచి, త‌ద్వారా పోషకాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న‌...