పోలీసులకు చిక్కిన కొండగట్టు ఆలయం దొంగలు
ప్రముఖ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సాంకేతికతను అంది పుచ్చుకుని 24 గంటల్లోనే నిందితులను గుర్తించగలిగారు. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన ముఠాను పట్టుకునేందుకు 4...