పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీస్ అమరుల కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు వెళ్లి పండ్లు అందజేశారు. సమస్యలు ఉంటే...