ఉమ్మడి కృష్ణాలో వైసీపీకి చెక్ పెట్టేందుకు జనసేన వ్యూహం ఖరారు చేసుకున్నది. ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల గెలుపే లక్ష్యం తో పావులు కదుపుతోంది. ప్రస్తుత వైసీసీ ఎంపి బాలశౌరి ఈనెల 18న గానీ...
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలం చిట్టేల గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం...
ఎటువంటి దురుద్దేశాలు లేకపోతే పట్టాభి మూడు వాహనాల నిండా మనుషులతో గన్నవరం ఎందుకు వచ్చాడు? అని కృష్ణ జిల్లా ఎస్.పి జాషువా ప్రశ్నించారు. గన్నవరం పరిణామాలపై ఆయన వ్యాఖ్యలు చేస్తూ పట్టాభిని పోలీసులు కొట్టారు...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అదృశ్యం అయ్యారు. గన్నవరంలో వైకాపా విధ్వంస కాండ జరిగింది. ఈ విధ్వంసకాండను పరిశీలించేందుకు ఆయన గన్నవరం వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగింది. విధ్వంసకాండ సృష్టించిన...
విజయవాడ వేదికగా జరిగిన 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు వేదికపై విదేశీ బాలుడు తెలుగు గీతాలు అద్భుతంగా ఆలపించి అలరించాడు. తెలుగు భాష పై ఎక్కువతో ఈ చిన్నారి సంగీతంలో పట్టుసాధించిన పోలెండ్...
ఈ సెంటిమెంటు వర్కవుట్ అయితే వీరిద్దరూ….. మరి….? రాజకీయాల్లో సెంటిమెంట్లు బాగా ఉంటాయి. అభ్యర్ధుల గెలుపు ఓటములు కూడా సెంటిమెంట్ పైనే ఆధారపడి ఉంటుంది కూడా. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒంగోలు నియోజకవర్గం లో ఏ...
కృష్ణా జిల్లా పమిడిముక్కల సిఐ ముక్తేశ్వరరావు, తోట్ల వల్లూరు ఎస్సైఅర్జున్ ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ హత్య కేసుకు సంబంధించి లావాదేవీల నేపథ్యంలో సీఐ ఎస్ఐలపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. జిల్లా...
అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా లో అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత ఖరారు చేసినట్లు చెబుతున్నారు. సొంత సర్వేల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హత్య కేసులలో ప్రధాన నిందితుడుగా వున్న మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ తప్పించుకుని ఆంధ్రపదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో తిరుగుతున్నాడన్న సమాచారం మేరకు ఉత్తరాఖండ్ రాష్ట్ర స్పెషల్ టాస్క్ ఫోర్సు పోలీస్ వారు...