అధిక వడ్డీల కారణంగా చేనేత కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకర సంఘటన కృష్ణాజిల్లా లో జరిగింది. పెడన టౌన్ లోని 17వ వార్డు కు చెందిన కాశం పద్మనాభం,భార్య నాగ లీలావతి,...
విజయవాడ జిల్లాకు కాకాని వెంకటరత్నం పేరు పెట్టాలని కాకాని ఆశయ సాధన సమితి డిమాండు చేసింది. కృష్ణా జిల్లాను రెండుగా విభజిస్తున్న నేపథ్యంలో విజయవాడ జిల్లాకు జై ఆంధ్ర ఉద్యమ నేత కాకాని వెంకట...
మచిలీపట్నం జిల్లా లో గన్నవరాన్ని కలిపితే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అఖిలపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గన్నవరం లో నేడు కార్యాచరణ కమిటీ కన్వీనర్ ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు ఆధ్వర్యంలో...
మతిస్థిమితం లేని ఓ మహిళ పట్ల కరుణ చూపి సపర్యలు చేశారు నందిగామ రూరల్ సిఐ నాగేంద్ర కుమార్, కంచికచర్ల మహిళా ఎస్సై శ్రీ లక్ష్మి, మహిళా కానిస్టేబుళ్లు. ఈరోజు ఉదయం కంచికచర్ల టౌన్...
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం కోణతాలపల్లి గ్రామంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అర్ధరాత్రి వేళ సాంఘిక నాటకం అన్ని గ్రామాల్లో ప్రచారం చేసి గుట్టుచప్పుడు కాకుండా రికార్డింగ్ డాన్స్ నిర్వహించటంతో పలు విమర్శలకు...
ఫ్యాషన్ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులతో నేటి తరానికి అవసరం అయిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు...
మిజోరం రాష్ట్ర గవర్నర్గా నియమితులై తొలిసారిగా విజయవాడ పర్యటనకు విచ్చేసిన డాక్టర్ కంభంపాటి హరిబాబును గురువారం విజయవాడ ప్రెస్క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మర్యాదపూర్వకంగా కల్సి, చిరు సత్కారాన్ని అందించారు. గవర్నర్ స్వస్థలం ప్రకాశం...
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా వినాయకుని పండుగ చేసుకుందాం అని నినాదాలు చేస్తూ విజయవాడ మహానగర్ విశ్వహిందూ పరిషత్ నేడు పాదయాత్ర చేసింది. సత్యనారాయణపురం VHP కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేసి, సాయంత్రం...
కృష్ణాజిల్లా ముసునూరు మండలం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఐదుగురు విద్యార్థులకు, సైన్స్ అసిస్టెంట్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆరో తరగతి విద్యార్థి ఒకరు ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు పదో తరగతి...
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో చైతన్య విద్యా సంస్థల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు...