కూకట్పల్లి సీఐగా యం.సురేందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న సిఐ టి.నర్సింగరావు బదిలీ పై సిపిఓ, క్రైమ్స్ కు వెళ్ళగా, ఆ స్థానంలో యం.సురేందర్ ను నియమించారు. ఈ సందర్భంగా సీఐ...
దిశ దినపత్రిక శేరిలింగంపల్లి ఇంఛార్జీ తుడుం భూమేష్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని జర్నలిస్టులు హెచ్చరించారు. సోమవారం...
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కాల్పుల కలకలం సంచలనం సృష్టించింది. హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు వద్ద ఆగంతకులు కాల్పులు జరిపారు. ఏటీఎం మిషన్ లో డబ్బులు రీఫిల్ చేస్తుండగా దుండగులు కాల్పులు...
ఓవైపు కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందంటూ స్కూళ్లు, కాలేజీలు మూసేయించింది రాష్ట్ర ప్రభుత్వం. మాస్క్ మస్ట్ అని, లేదంటే ఫైన్ లు వేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పోలీసులు. కానీ నీతులు చెప్పే అధికారులు,...
విధి నిర్వహణలో గాయపడిన కేపీహెచ్బీ ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 27న నిజాంపేట రోడ్లో ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి, హోంగార్డు కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ...
సమాజహితం కోసం పనిచేయాల్సి విలేకరులు తప్పుడు దారిలో పయనిస్తున్నారా..?ఆర్టీఐ పేరున అక్రమార్కులతో అంటకాగుతూ పత్రికా విలువలను దిగజారుస్తున్నారా..? విలేకరులకు ధనార్జనే ధ్యేయమా.? సమాజహితం వారిలో మదిలో కూడా మెదలదా..? రోడ్ల వెంట తిరిగినవారు, కులం...