కర్నూల్ జిల్లా ఆదోని మండలంలో మండల విద్యా శాఖా అధికారి కార్యాలయం లో మండల అకౌంట్ టెంట్ గా పనిచేస్తున్న రమణ గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. 3 నెలలు దాటి 4వ నెల...
అధికార వైసీపీకి కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో వైసీపీ దళిత ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచే అవమానం జరిగింది. మంత్రి ఆర్ కె రోజా పర్యటన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటోలు కనిపించలేదు. సొంత...
ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి శాప్ చైర్మన్ బైరెడ్డి శిద్దారెడ్డి వ్యవహారం శిరోభారంగా మారింది. రానున్న ఎన్నికల్లో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తనకు ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు కేటాయించాలని బైరెడ్డి.. సీఎం జగన్...
కర్నూలులో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది. కర్నూలులోని చింతలముణి నగర్ తల్లీ కుమార్తెను కత్తులతో నరికి హత్య చేశారు. ఇంటి యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాలతోనే ఈ హత్య లు చేసినట్లు...
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలం లో పెద్ద పులి పిల్లల కలకలం సృష్టించాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్థులు గుర్తించారు. ఎంతో ముద్దుగా ఆడుకుంటున్న...
నిరుద్యోగ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ లో పాల్గొనకుండా చేయడం కోసం ఎన్నికల రోజునే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలను నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్...
13 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవంతంగా టెలికాస్ట్ అవుతున్న మెట్రో టీవీ ఛానల్ 2023 సంవత్సరం నూతన క్యాలెండర్ ను నంద్యాల జిల్లా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ...
రాష్ట్రంలో ఎక్కడైనా ఏ రోడ్డుపైన ఒక గుంత లేకుండా చేస్తానన్న సీఎం హామీని నిలబెట్టుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జి లింగాల స్వాములు డిమాండ్ చేశారు. పారుమంచాల తుడిచేర్ల మధ్యలో గుంతల...
కర్నూలు జిల్లా, కోసిగి మండలంలోని దుద్ది, వందగల్ గ్రామాలమధ్య ఉన్నటువంటి వరగోట్టు సమీపంలో , మంగళవారం నాడు చిరుత పులి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు జిల్లా అటవీశాఖ అధికారి శివశంకర్ రెడ్డి తెలిపారు. కింది...
నంద్యాల పట్టణ శివారులో కానిస్టేబుల్ సురేంద్ర దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల పట్టణంలోని రాజ్ థియేటర్ సమీపంలో సుమారు రాత్రి 10.30 గంటల సమయంలో కానిస్టేబుల్ సురేంద్ర ను కొందరు దుండగులు అటకాయించి ఆటోలో...