అత్యవసర పరిస్థితుల్లో లోన్ యాప్ ద్వారా నగదు తీసుకోవాలని చూసింది ఓ మహిళ. దీని కోసం రూపీ పే యాప్ ను డౌన్లోడ్ చేసింది. అప్పటి నుండి లోన్ యాప్ నిర్వాహకులు మహిళకు నరకం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి శాఖ సిబ్బంది లో సీఐ ర్యాంక్ పై అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు....
ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే విధంగా డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా అనేక నేరాలు పెరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్...
ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకుని ఆన్ లైన్, ఇన్ స్టెంట్ లోన్ పేరిట రుణాలిస్తామంటూ మాయమాటలు చెప్పి మోసగాళ్ల బారిన పడవద్దని వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్...
మోసపూరిత ఋణ యాప్ ల పట్ల జాగ్రత్త వహించాలని, లోన్ యాప్స్ అనేక దారుణాలకు కూడా కారణం అవుతున్నాయని కాకినాడ జిల్లా ఎస్ పి M.రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు. లోన్ యాప్స్లో రుణాలు తీసుకొనేవారి...