మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని ప్రతి సారీ చెబుతున్న ఏపి ప్రభుత్వం మద్యం పాలసీని ప్రతి సారీ మారుస్తూనే ఉంది. లాక్డౌన్ సడలింపుల అనంతరం మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75...
ప్రముఖ నిర్మాత వల్లూరిపల్లి రమేష్-గీత దంపతుల పెద్ద కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహ నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన అత్తలూరి సాంబశివరావు-శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజతో వివాహం జరగనున్నది. ప్రస్తుతం అమలులో...
గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలోని కుంకలగుంట కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియా పెట్రేగి పోతున్నది. ఈ రోజు తెల్లవారు జామున కుంకలగుంట గ్రామ పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం గుట్టుగా రవాణా జరుగుతుండగా పట్టుకున్నారు....
లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.నెంబర్ 45 ప్రకారం అనుమతించిన నిత్యావసర సరుకుల దుకాణాలు, కిరాణా, పాల దుకాణాలు సాయంత్రం 6.00 గంటల వరకు తెరిచి ఉంచే వెసులుబాటు కల్పించామని...
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలో నిన్న ఒక కోవిడ్ అనుమానిత కేసు నమోదు అయిన నేపథ్యంలో పాతపట్నం మండల పరిధిలోని 27 నివాస ప్రాంతాలను బంద్ చేస్తున్నారు. నేటి నుంచి ఈ ప్రాంతాలలో...
కరోనా లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో రైతులు పండించిన కూరగాయలు, ఉత్పత్తి చేసిన పాలను నిర్మల్ పట్టణానికి తీసుకురాలేకపోతున్నారని నిర్మల్ జిల్లా బీజేపి నాయకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నేడు నిర్మల్ కలెక్టర్...