అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగియడంతో అందరి దృష్టీ లోక్ సభ ఎన్నికలపై పడింది. వచ్చే వారంలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే...
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్...
బీఆర్ఎస్ పార్టీ తన ముఖచిత్రాన్ని మార్చుకోవాలని చూస్తున్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని చూసే అవకాశమే...
ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్లో ఎన్ డీ ఏ కూటమి సమావేశం జరగనున్నది. ఎన్ డి ఏ కూటమి సమావేశం జరగడం విచిత్రం కాదు కానీ ఈ సమావేశానికి వైసీపీకి ఆహ్వానం...
పాట్నాలో జరిగిన 15 విపక్ష పార్టీల సమావేశం ఇప్పుడు సీమ్లా ఒప్పందానికి సిద్ధం అవుతోంది. దాదాపు 400 స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు చెందిన వారు ఒక్కరే పోటీ చేస్తారు. ఈ మేరకు సీమ్లా...
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం బీజేపీకి శాపంగా మారబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి...