38.2 C
Hyderabad
April 25, 2024 13: 19 PM

Tag : Lord Balajee

Slider ఆధ్యాత్మికం

పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

Satyam NEWS
కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 2 నుండి 8వ తేదీ వరకు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 2న సాయంత్రం 6 గంట‌ల‌కు మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు....
Slider ఆధ్యాత్మికం

కరోనా కారణంగానే భక్తులకు ప‌రిమితంగా శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్లు

Satyam NEWS
ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ క‌రోనాను డీనోటిఫై చేసే వ‌ర‌కు అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, అందువ‌ల్లే తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి త‌క్కువ సంఖ్య‌లో టికెట్లు జారీ చేస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చెప్పారు. లోకకల్యాణం,...
Slider ఆధ్యాత్మికం

ఘనంగా ముగిసిన తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు

Satyam NEWS
తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో...
Slider ఆధ్యాత్మికం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి క‌టాక్షం

Satyam NEWS
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజు శుక్ర‌వారం రాత్రి తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ పుష్క‌రిణిలో తెప్పోత్స‌వాలు నిర్వ‌హించారు. ముందుగా సాయంత్రం 6...
Slider ఆధ్యాత్మికం

అన్యాక్రాంతం అవుతున్న ఆలయాల భూములు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో పర్యవేక్షణ లోపం కారణంగానే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని త్రిదండి చిన్నజీయ్యర్ స్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో దేవాదాయశాఖ ఆధీనంలో 4లక్షల 60వేల ఎకరాల భూమి ఉందని, అయితే ఆలయాల...
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీ‌వారికి కానుక‌గా స్వ‌ర్ణ శంఖుచ‌క్రాలు

Satyam NEWS
త‌మిళ‌నాడుకు చెందిన తంగ‌దొరై అనే భ‌క్తుడు బుధ‌వారం తిరుమ‌ల శ్రీ‌వారికి స్వ‌ర్ణ శంఖు, చ‌క్రం కానుక‌గా అందించారు. ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో వీటిని డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌కు అంద‌జేశారు. అనంత‌రం ఆల‌యం వెలుప‌ల తంగ‌దొరై...
Slider ఆధ్యాత్మికం

శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థులు

Satyam NEWS
కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ద్వైత సంస్థానంగా పేరుగాంచిన శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ సోమ‌వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు...
Slider ఆధ్యాత్మికం

వ‌సంత మండ‌పంలో శ్రీ విష్ణుసాల‌గ్రామ పూజ‌

Satyam NEWS
కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా గురువారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో  శ్రీ విష్ణుసాల‌గ్రామ పూజ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని...
Slider ఆధ్యాత్మికం

శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె

Satyam NEWS
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా...
Slider ఆధ్యాత్మికం

ఈనెల 31న తిరుమ‌ల‌లో పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

Satyam NEWS
తిరుమ‌ల‌లో ప్ర‌తినెలా జ‌రిగే పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ అక్టోబ‌రు 31న శ‌నివారం సాయంత్రం 5 నుండి 6 గంటల మ‌ధ్య జ‌రుగ‌నుంది. కోవిడ్ నిబంధ‌న‌ల కార‌ణంగా శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏకాంతంగా...