మాదిగల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ అవమానిస్తూన్నఎమ్మెల్యే జోగు రామన్న
గత 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఒక దఫా మంత్రిగా కొనసాగిన జోగు రామన్న మాదిగల సమస్యలు ఏనాడూ పట్టించుకోకుండా అహంకార ధోరణితో వ్యవహరిచడం బాధాకరమైన చర్య అని ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ అరెల్లి...