35.2 C
Hyderabad
May 29, 2023 20: 42 PM

Tag : mahanadu

Slider తూర్పుగోదావరి

‘భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో టీడీపీ మేనిఫెస్టో

Satyam NEWS
‘‘ మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం. 18 – 59 ఏళ్ల మహిళలకు ఆడబిడ్డ నిధి. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఖాతాల్లో వేస్తాం. ఇంట్లో ప్రతి మహిళకు పథకం వర్తింపు. ‘తల్లికి వందనం’ కింద...
Slider ప్రకాశం

మహానాడులో ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయండి

Bhavani
రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న తెలుగు దేశం పార్టీ మహానాడు సభల సందర్భంగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ బహుజన ఆత్మగౌరవ సమితి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య...
Slider ప్రత్యేకం

ఎన్నికలకు సిద్ధం: మహానాడు లో చంద్రబాబు వెల్లడి

Satyam NEWS
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు సందర్భంగా రాజమండ్రి నగరం పసుపుమయం అయింది. టీడీపీ నేతలు, కార్యకర్తలతో...
Slider తూర్పుగోదావరి

నేటి నుండి తెలుగుదేశం పండుగ

Satyam NEWS
గోదావరి జిల్లాలకు తెలుగుదేశం పండగ వచ్చింది.టిడిపి శ్రేణిలో ఎక్కలేని ఉత్తేజాన్ని నింపింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి మహానాడుకకు వేదికైంది. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది ఈ మహానాడు పండుగలో పాల్గొనేందుకు...
Slider తూర్పుగోదావరి

27, 28న వేమగిరిలో టీడీపీ మహానాడు

Satyam NEWS
ఈ నెల 27, 28న తూర్పు గోదావరి జిల్లా వేమగిరిలో టీడీపీ మహానాడు జరగనున్నది. మహానాడులో మేనిఫెస్టో ప్రాథమిక అంశాలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు వెల్లడించనున్నారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్న...
Slider హైదరాబాద్

ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాలి

Satyam NEWS
ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, అభిమానుల తరపున డిమాండ్ చేస్తున్నానని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు, ప్రముఖ సినీ నటులు, నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని మాసబ్‌ట్యాంక్‌లోని ఓ...
Slider గుంటూరు

21న నరసరావుపేటలో మహానాడుకు భారీ ఏర్పాట్లు

Satyam NEWS
పల్నాడు జిల్లా నరసరావుపేటలో మినీ మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని ఏర్పాటు చేస్తున్నది. పల్నాడు జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు వస్తున్నందున పార్టీ నాయకులు...
Slider చిత్తూరు

జగన్ చర్యలతో అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS
తన మూడేళ్ల పాలనలో జగన్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఒక్కొ ఇంటిపై 7 లక్షల కోట్ల అప్పు ఉందని మదనపల్లె మహానాడు సభలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు...
Slider ప్రత్యేకం

మహానాడులో లోకేశ్ సంచలన ప్రకటన

Satyam NEWS
ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడులో టీడీపీ లీడర్ నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. మూడు సార్లు వరసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఈ సారి జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదనే...
Slider ప్రత్యేకం

ఎన్టీఆర్ – భారతరత్న

Satyam NEWS
మే 28 ఎన్టీఆర్ పుట్టినరోజు.మహానటుడు, మహానేత ఉదయించిన గొప్ప రోజు. ఇది శత జయంతి లోకి అడుగుపెట్టిన సంవత్సరం.వచ్చే సంవత్సరం ఇదే సమయానికి ఆ మహనీయుడు పుట్టి వందేళ్లు పూర్తయ్యే గొప్ప సందర్భం.ఊరూవాడా ఉత్సవాలు...
error: Content is protected !!