మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకుని మనం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో తమ సేవలను అందిస్తోన్న వారిని గుర్తించి నేషనల్ మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డ్ ను బహూకరించారు....
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మ గాంధీ 152వ, జయంతి,లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని శనివారం గాంధిపార్క్ సెంటర్ నందు గాంధీ మహాత్మునికి పూల మాలలు...
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా గాంధీ 152వ జయంతి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ జయంతి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక పాల్గొని, మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా...
ఆంధ్ర ప్రదేశ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో మహాత్మా గాంధీ అని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి గాంధీ జయంతి కార్యక్రమంలో కొనియాడారు. కడప జిల్లా...
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. గాంధీ జయంతి సందర్బంగా ఈ చిత్రం...
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ గుండబాల మోహన్ కు 2021 సంవత్సరానికి జాతీయ స్థాయి గాంధీ శాంతి దూత్ పురస్కారం దక్కింది. భారతదేశం మానవ హక్కులు, సామాజిక న్యాయం సంఘం వారు ఈ...
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ”1948-అఖండ భారత్ ” అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా ఈ చిత్ర...
మహాత్మా గాంధీ ముని మనుమరాలికి మోసం, ఫోర్జరీ కేసులో ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. 56 సంవత్సరాల ఆశిష్ లతా రాంగోబింద్ దక్షిణాఫ్రికాలో నివసిస్తుంటారు. మహాత్మా గాంధీ మనుమరాలు, పౌర హక్కుల...
సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్, నియోజకవర్గ, మండలం బూరుగడ్డ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్,మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని ...
మహాత్మాగాంధీ తన దినచర్యలో భాగంగా ఓ ప్రార్ధనాగీతం ఆలపించేవారు. 14 వ శతాబ్దంలో.. నరసింహ మెహతా అనే కవి అవద్ భాషలో రాసిన గీతమిది. మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో ఈ గీతం ప్రతిధ్వనిస్తుండేది....