38.2 C
Hyderabad
April 25, 2024 12: 35 PM

Tag : Mahatma Gandhi

Slider ముఖ్యంశాలు

నేషనల్ మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డ్ అందుకున్న పుష్ప

Satyam NEWS
మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకుని మనం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో తమ సేవలను అందిస్తోన్న వారిని గుర్తించి  నేషనల్ మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డ్ ను బహూకరించారు....
Slider నల్గొండ

ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతి పితకు ఘన నివాళులు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మ గాంధీ 152వ, జయంతి,లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని శనివారం   గాంధిపార్క్ సెంటర్ నందు గాంధీ మహాత్మునికి పూల మాలలు...
Slider విజయనగరం

గాంధీజీ చూపిన అహింసా మార్గాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

Satyam NEWS
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా గాంధీ 152వ జయంతి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ జయంతి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక  పాల్గొని, మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా...
Slider కడప

మహాత్మా గాంధీ లాంటి వాడు మా జగన్మోహన్ రెడ్డి

Satyam NEWS
ఆంధ్ర ప్రదేశ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో మహాత్మా గాంధీ అని రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి గాంధీ జయంతి కార్యక్రమంలో కొనియాడారు. కడప జిల్లా...
Slider సినిమా

సెన్సార్ కార్యక్రమాల్లో 1948 – అఖండ భారత్ (the murder of mahathma)

Satyam NEWS
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. గాంధీ జయంతి సందర్బంగా ఈ చిత్రం...
Slider శ్రీకాకుళం

డాక్టర్ మోహన్ కు గాంధీ శాంతి దూత్ పురస్కారం

Satyam NEWS
శ్రీకాకుళం జిల్లాకు  చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు  డాక్టర్  గుండబాల  మోహన్ కు 2021 సంవత్సరానికి జాతీయ  స్థాయి గాంధీ శాంతి దూత్ పురస్కారం దక్కింది. భారతదేశం మానవ హక్కులు, సామాజిక న్యాయం సంఘం వారు ఈ...
Slider సినిమా

ఆగమన సన్నాహాల్లో 1948 – అఖండ భారత్ (the murder of mahathma)

Satyam NEWS
ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ”1948-అఖండ భారత్ ” అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా ఈ చిత్ర...
Slider ప్రపంచం

ఫ్రాడ్ కేసులో మహాత్మా గాంధీ మునిమనుమరాలికి ఏడేళ్ల జైలు శిక్ష

Satyam NEWS
మహాత్మా గాంధీ ముని మనుమరాలికి మోసం, ఫోర్జరీ కేసులో ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. 56 సంవత్సరాల ఆశిష్ లతా రాంగోబింద్ దక్షిణాఫ్రికాలో నివసిస్తుంటారు. మహాత్మా గాంధీ మనుమరాలు, పౌర హక్కుల...
Slider నల్గొండ

అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ

Satyam NEWS
సూర్యాపేట జిల్లా,హుజూర్ నగర్, నియోజకవర్గ, మండలం బూరుగడ్డ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా.బి.ఆర్ అంబేద్కర్,మహాత్మాగాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పాల్గొని ...
Slider హైదరాబాద్

“వైష్ణవ జనుడవు నీవే అయితే” ప్రార్థనాగీతం ఆవిష్కరణ

Satyam NEWS
మహాత్మాగాంధీ తన దినచర్యలో భాగంగా ఓ ప్రార్ధనాగీతం ఆలపించేవారు. 14 వ శతాబ్దంలో.. నరసింహ మెహతా అనే కవి అవద్ భాషలో రాసిన గీతమిది. మహాత్మాగాంధీ సంచరించే ప్రతి ప్రదేశంలో ఈ గీతం ప్రతిధ్వనిస్తుండేది....