మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూత
పౌరాణిక వాచస్పతి మల్లాది చంద్రశేఖరశాస్త్రి కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో నేడు ఆయన తుది శ్వాస విడిచారు. వయోభారంతో ఆయన అస్తమించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లాది చంద్రశేఖరశాస్త్రి 1925 ఆగస్టు 28న గుంటూరు...