మణిపూర్ అంశం మంటలు రగిలిస్తూనే వుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, ఈ మంటలు మరింత ఎక్కువవుతున్నాయి. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడి తీరాలన్నది ప్రతిపక్షాల ప్రధాన డిమాండ్. మణిపూర్ అంశంపై...
మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ...
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం బీజేపీకి శాపంగా మారబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే పరిస్థితి...
వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అనర్హుడా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం, ఒక నాయకుడికి రెండేళ్లు లేదా...
రాజస్థాన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. వారం రోజుల కిందట ఆయన ఈ లేఖ రాసినా అది ఇప్పుడు తెరపైకి వచ్చింది....
కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పనిలో వేగం పెంచారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల నుంచి ఖర్గే యాక్షన్ మోడ్లో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోని అన్ని...
కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే పార్టీ పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో శశిథరూర్ను ఓడించిన మల్లికార్జున్ ఖర్గే, ఈరోజు అంటే బుధవారం ఉదయం పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు....
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి 24 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబయేతర వ్యక్తికి దక్కింది. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన మల్లికార్జున ఖర్గే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్పై భారీ ఓట్ల తేడాతో...
కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక అంశంపై సుదీర్ఘకాలం నుంచి డ్రామా నడుస్తోంది. అధ్యక్షస్థానంలో అధికారికంగా గాంధీ కుటుంబ సభ్యులు బరిలో లేకపోవడం కూడా డ్రామాగానే ఎక్కువమంది భావిస్తున్నారు. దానికి వ్యూహమనే ముద్దుపేరు కూడా పెట్టుకోవచ్చనే మాటలు...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక గందరగోళంలో పడిపోయింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాయాజాలం విఫలమై రేసుకు దూరంగా ఉండటంతో అది బహిరంగ మైదానంగా మారింది. ఇప్పుడు అసంతృప్త కాంగ్రెస్ నేతల బృందం జీ-23...