మన ఊరు- మనబడి, మన బస్తీ `మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత కింద తీసుకున్న 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 125 ప్రభుత్వ పాఠశాలలు మొదటి దశలో ఎంపిక కాగా నేటి వరకు 13 పాఠశాలలు సర్వంగ సుందరంగా ముస్తాబైనట్లు జిల్లా...
మన ఊరు మనబడి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్ లను ఆదేశించారు. మన ఊరు మనబడి కార్యక్రమం పనుల పురోగతి పై హైదరాబాద్ నుండి...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం హుజూర్ నగర్ పట్టణం లోని 2,5,24వ,వార్డుల లోని ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమము ద్వారా మంజూరైన నిధులతో అభివృద్ధి...
ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేవిధంగా, తాను కన్న కలలను నెరవేర్చుకునే విధంగా కష్ట పడి చదవాలని అందుకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని విద్యా శాఖామంత్రి విద్యార్థులకు...
మన ఊరు మన బడి కార్యక్రమము కింద మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలకు సంబందించిన పనులను ఆన్లైన్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి,మన బస్తీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఎంపిక కాబడిన ఎంపిపిఎస్ బూరుగడ్డ,జడ్.పి.హెచ్.ఎస్ బూరుగడ్డ,ఎంపిపిఎస్ మాచవరం, ఎంపిపిఎస్ అమరవరం...
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియ శాసనసభ...
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం అని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో ఆయన మన...
నాగర్ కర్నూల్ జిల్లా లోని ఒక గ్రామం పరిస్థితి ఇది….. తమ పిల్లలకు చదువు చెప్పించుకోవడానికి అక్కడి పెద్దలు ఎంతో తంటాలు పడుతున్నారు… నిజం. ఇది పెంట్లవెల్లి మండలంలో జరుగుతున్న కథ. అక్కడి మల్లేశ్వరం...