మణిపూర్ రాష్ట్రంలో గత మూడు నెలల నుండి జరుగుతున్న హింసాత్మక ఘటనలు యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కూకీ తెగకు చెందిన గిరిజనులపై మారణ హోమం సాగుతుంది. ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి...
మణిపూర్ రాష్ట్రంలో గత 83 రోజులుగా మారణ హోమం జరుగుతున్నదని, వందల మంది ఆదివాసి తెగలు, ఇతర ప్రజలు హత్యలకు గురిచేస్తూ మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ భారతావని సిగ్గుతో తలదించుకునే...
మణిపూర్లో జరుగుతున్న మారణ హోమానికి కారణం బిజెపియే అని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆరోపించారు. బిజెపి మణిపూర్ మంటల ద్వారా రాజకీయ లబ్దిని కోరుకోవడంతో పాటు తన ఆర్థిక మిత్రులకు సంపదను...
మణిపూర్లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు ఏం చేయలేకపోయారని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మండిపడింది....
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం మణిపూర్ చేరుకున్నారు. ఇంఫాల్ చేరుకున్న తరువాత, ఆయన సహాయక శిబిరాలను సందర్శించడానికి చురచంద్పూర్ వైపు వెళ్తున్నారు. దీంతో పోలీసులు ఆయన కాన్వాయ్ను దారిలో...
మణిపూర్లోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై మణిపూర్ గవర్నర్ ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. జనవరిలో ఎన్నికల సంఘం...
గోమాత… హిందువులందరికి పవిత్రమైనది. ఆవు పాలు పసి పిల్లలకు తల్లి పాలంత మేలు చేస్తాయి. కరెక్టే కానీ ఈ విషయాలేవీ ఈ దుర్మార్గుడికి తెలియవు. ఈ దుర్మార్గుడికి తెలిసిందల్లా ఆవును హింసించడం, చంపడం. అదీ...