35.2 C
Hyderabad
April 20, 2024 15: 30 PM

Tag : manish sisodia

Slider జాతీయం

మనీష్ సిసోడియా రిమాండ్ మరో 5 రోజులు పొడిగింపు

Satyam NEWS
మనీష్ సిసోడియా రిమాండ్‌ను రూస్ అవెన్యూ కోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. ఆ తర్వాత మార్చి 22 వరకు సిసోడియా జైలులోనే ఉంటారు. ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌పై విచారణ...
Slider ముఖ్యంశాలు

కల్వకుంట్ల కవితకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె ఎమ్మెల్సీ కె. కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ విచారణకు పిలిచింది. ED రేపు అంటే...
Slider జాతీయం

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న సిసోడియా

Satyam NEWS
ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఐదు రోజుల సీబీఐ రిమాండ్‌లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు అరెస్ట్‌పై, సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పిటిషన్‌ వేశారు. కేసు...
Slider మెదక్

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం

Satyam NEWS
ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం అని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిసోడియా అరెస్టును...
Slider జాతీయం

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టు

Satyam NEWS
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఉదయం నుంచి సీబీఐ ఆయనను ప్రశ్నిస్తోంది. ఆయన తనకేం తెలీదు అనే సమాధానం తప్ప వేరే ఏదీ...
Slider జాతీయం

ఎట్టకేలకు జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నిక: ఆప్ విజయం

Satyam NEWS
ఎట్టకేలకు ఢిల్లీ మేయర్‌ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. బీజేపీపై ఆప్‌ 34 ఓట్ల ఆధిక్యం సాధించింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాను ఓడించి...
Slider జాతీయం

తొలి చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు

Satyam NEWS
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జి షీట్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. ఒక...
Slider జాతీయం

ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీష్ సిసోడియా పిఏ అరెస్టు

Satyam NEWS
ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నేడు తన పీఏను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం ట్వీట్ చేశారు. ఈరోజు నా పీఏ ఇంటిపై ఈడీ దాడులు చేసింది, అయితే అక్కడ...
Slider జాతీయం

ఢిల్లీలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి ఎల్ జీ?

Satyam NEWS
ఢిల్లీలోని బల్జీత్ నగర్‌లో జరిగిన హత్య ఘటన నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఘాటైన లేఖ రాశారు. పబ్లిక్ ఆర్డర్‌ను కాపాడేందుకు తన...