మనీష్ సిసోడియా రిమాండ్ను రూస్ అవెన్యూ కోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. ఆ తర్వాత మార్చి 22 వరకు సిసోడియా జైలులోనే ఉంటారు. ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్పై విచారణ...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె ఎమ్మెల్సీ కె. కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ విచారణకు పిలిచింది. ED రేపు అంటే...
ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఐదు రోజుల సీబీఐ రిమాండ్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాదులు అరెస్ట్పై, సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై పిటిషన్ వేశారు. కేసు...
ఢిల్లీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగం అని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిసోడియా అరెస్టును...
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఉదయం నుంచి సీబీఐ ఆయనను ప్రశ్నిస్తోంది. ఆయన తనకేం తెలీదు అనే సమాధానం తప్ప వేరే ఏదీ...
ఎట్టకేలకు ఢిల్లీ మేయర్ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. బీజేపీపై ఆప్ 34 ఓట్ల ఆధిక్యం సాధించింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాను ఓడించి...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దాఖలు చేసిన తొలి చార్జి షీట్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు చేసుకుంటున్నది. ఒక...
ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నేడు తన పీఏను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం ట్వీట్ చేశారు. ఈరోజు నా పీఏ ఇంటిపై ఈడీ దాడులు చేసింది, అయితే అక్కడ...
ఢిల్లీలోని బల్జీత్ నగర్లో జరిగిన హత్య ఘటన నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఘాటైన లేఖ రాశారు. పబ్లిక్ ఆర్డర్ను కాపాడేందుకు తన...