39.2 C
Hyderabad
April 25, 2024 16: 48 PM

Tag : Mattapally Sri Laxminarasimha Kshtram

Slider ఆధ్యాత్మికం

మట్టపల్లిలో ఆలయ అర్చకులతో ఏకాంతంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని పపమ పావన కృష్ణానది తీరాన మట్టపల్లి మహా పుణ్య క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి కోవెలలో గురువారం వైకుంఠ ఏకాదశి (ముక్కోటి)పర్వడి రోజును భక్తి...
Slider ఆధ్యాత్మికం

ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేత

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి లో స్వయంవ్యక్త శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం మట్టపల్లి మహాక్షేత్రం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవములను దేవాలయ అర్చకులచే ఏకాంతంగా నిర్వహిస్తారు....
Slider నల్గొండ

శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు విరాళం అందచేత

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల పరిధిలోని మట్టపల్లి మహా క్షేత్ర ప్రాంగణంలో నిత్యం వేద ఘోషతో పరిఢవిల్లుతున్న శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు భోజన సదుపాయాలు నిమిత్తం ఖమ్మం...
Slider ఆధ్యాత్మికం

కోవిడ్ సమయంలో వెలవెల బోయిన ఆలయం నేడు భక్తులతో కళకళ

Satyam NEWS
బిల బిల కృష్ణా నది పరవళ్ళతో ఉత్తర వాహిని గా,ప్రవహిస్తున్న పవిత్ర కృష్ణానదీ తీరాన ప్రకృతి సిద్ధమైన గుహలో స్వయం వ్యక్తమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయం కోవిడ్ విలయ తాండవ సమయంలో...
Slider ఆధ్యాత్మికం

ఘనంగా ముగిసిన సంపూర్ణ ‘కృష్ణ యజుర్వేద సప్తాహం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రములో పవిత్ర కృష్ణానదీ తీరాన స్వయంవ్యక్త  శ్రీలక్ష్మీ నృసింహ స్వామి వారి క్షేత్ర సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన...
Slider ఆధ్యాత్మికం

మట్టపల్లిలో తొలి ఏకాదశికి భక్తులకు అనుమతి లేదు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఈ సారి తొలి ఏకాదశి పర్వదినం జరపడం లేదు. ఆ రోజు భక్తులకు దర్శనం రద్దు చేశఆరు. మఠంపల్లి...
Slider నల్గొండ

మట్టపల్లి దేవాలయ అభివృద్ధికి రైతులు సహకరించాలి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లింగగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ భూములను సేద్యం చేసుకుంటున్న రైతులు సకాలంలో కౌలు చెల్లించి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని దేవాలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల...
Slider ఆధ్యాత్మికం

నిరాడంబరంగా మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం

Satyam NEWS
తెలంగాణలో పంచ నారసింహ క్షేత్రాలలో ప్రసిద్ధిచెందిన క్షేత్రం మట్టపల్లి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో గల మట్టపల్లి మహా క్షేత్రం నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి కెక్కింది. ఈ క్షేత్రం...