జాతీయస్థాయిలో ఎస్సీ గురుకుల విద్యార్థుల జయకేతనం
బెంగుళూరు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి నేషనల్ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ (ఎన్ఎస్ఐసి) పోటీల్లో ప్రకాశం జిల్లా పెదపావని ఎస్సీ గురుకులానికి చెందిన విద్యార్థులు సత్తాచాటి ప్రధమ స్థానాన్ని దక్కించుకున్నారని...