ములుగు గట్టమ్మ జాకారం మూల మలుపు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించడం పట్ల ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం...
అటవీ ప్రాంతాలలో విషజ్వరాలు ప్రబలే కాలం కావడంతో ఆ ప్రభావంతో ఒక మహిళ మృతి చెందిన దారుణ సంఘటన ఇది. ములుగు జిల్లా, ములుగు మండలం జంగాల పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని క్రాస్...
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న విధానం, సౌకర్యాలు, బాధితులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించనున్నట్లు సమాచారం. కరోనా బారిన...
అబ్బాపూర్ ఎంపిటిసి ఆరెందుల రాధిక భర్త, ప్రస్తుత అబ్బాపూర్ వార్డు సభ్యుడు ఆరేందుల కుమార్ ను ములుగు మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ పరామర్శించారు. దాడికి గురైన ఆరేందుల కుమార్ చికిత్స...
రెప్ప పాటు కూడా కరెంటు పోవడం లేదని పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలే. రెప్పపాటు కాదు కదా మనిసి రెప్పలు మూత పడుతున్నా కరెంటు రావడం లేదు. వరంగల్ ఎంజీఎంలో విద్యుత్ సరఫరా కు...
వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి కరోనా సోకింది. అక్కడ పని చేసే ల్యాబ్ టెక్నీషియన్ల నుంచి డాక్టర్ల వరకూ దాదాపుగా అందరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అధికారికంగా ఎవరూ లెక్కలు చెప్పడం లేదు కానీ మొత్తం...
ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోవడంతో రోగుల నుంచి తీవ్ర వత్తిడి ఎదుర్కొంటున్న వైద్యులు విధి నిర్వహణ నుంచి వైదొలగుతున్నారు. తమను తాము రక్షించుకోలేక, తమతో పని చేసేవారిని కాపాడుకోలేక, రోగులకు సౌకర్యాలు కల్పించలేక తీవ్ర మానసిక...
వరంగల్ ఎంజిఎం లో జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ ఎంజిఎం లో మంత్రి కేటీఆర్ పిఏ బంధువులమని చెప్పి కొందరు వ్యక్తులు జూనియర్ డాక్టర్ లపై...
వరంగల్ ఎంజీఎంలో సౌకర్యాలు లేక అటు కరోనా రోగులు ఇటు వైద్యులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా వైద్యులకు కనీసం పిపిఈ కిట్లు కూడా ఇవ్వడం లేదని అక్కడి డాక్టర్లు ఆరోపిస్తున్నారు....