39.2 C
Hyderabad
March 28, 2024 14: 12 PM

Tag : MIM Party

Slider హైదరాబాద్

దళితులపై దాడులకు తెగబడుతున్న ఎంఐఎం గుండాలు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అండ చూసుకొని ఎంఐఎం గూండాలు దళితులపై నిరంతరం దాడులకు తెగబడుతున్నారని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా అన్నారు. ముసరాంబాగ్, బ్యాండ్ బస్తీకి చెందిన దళిత యువకుడు...
Slider ప్రత్యేకం

ఎంఐఎం నేతల్లారా…. దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయండి…!

Satyam NEWS
‘‘ ప్రజల్లో హిందుత్వ వాతావరణం వచ్చింది. 80 శాతం జనాభా ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నరు. అందుకే ఎంఐఎంతో సంబంధం లేదన్నట్లుగా అసెంబ్లీ వేదికగా  బీఆర్ఎస్  కుట్ర చేస్తోంది. ఈ వేదికగా ఎంఐఎంకు...
Slider గుంటూరు

ఒన్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS
ఒన్ టైమ్ సెటిల్మెంట్ పధకాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపహరించుకోవాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట RDO కార్యాలయంలో AO కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా...
Slider గుంటూరు

అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై హిందూసేన దాడికి నిరసన

Satyam NEWS
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ న్యూఢిల్లీ అధికారిక నివాసం పై హిందూ సేన దాడిని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి నిరసనగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట...
Slider గుంటూరు

జగన్ రెడ్డి పాలనలో రక్షణ కరవైన ముస్లిం సోదరులు

Satyam NEWS
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలీ అన్నారు. రాష్ట్రం లో ఎక్కడ చుసినా ముస్లిం మహిళలపై...
Slider గుంటూరు

చెత్త పన్ను వసూలు వెంటనే నిలిపివేయాలి: ఎంఐఎం డిమాండ్

Satyam NEWS
కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి రాష్ట్రంలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తున్నదని ఎంఐఎం పార్టీ...
Slider గుంటూరు

పట్టుదలకు పోయి పదోతరగతి పరీక్షలు పెట్టడం అన్యాయం

Satyam NEWS
రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం వివేకవంతమైన పని కాదని ఎం ఐ ఎం పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి అన్నారు....
Slider గుంటూరు

పెట్రో ధరపై నరసరావుపేటలో ఎంఐఎం వినూత్న నిరసన

Satyam NEWS
పెరుగుతున్న పెట్రోలు ధరలకు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంఐఎం పార్టీ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. మూలిగే నక్క పై తాటికాయ పడ్డ చందంగా కరోనా కష్ట కాలం నుంచి మధ్యతరగతి  ప్రజలు పనులు...
Slider గుంటూరు

మధ్యతరగతి ప్రజలను నలిపేస్తున్న మోడీ ప్రభుత్వం

Satyam NEWS
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన కు నిరసనగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంఐఎం పార్టీ ధర్నా నిర్వహించింది. స్థానిక మార్కెట్ సెంటర్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ఎంఐఎం పార్టీ జిల్లా...
Slider గుంటూరు

పెట్రో ధరలపై నిరసన వ్యక్తం చేసిన ఎంఐఎం నేతలు

Satyam NEWS
రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా ఎంఐఎం పార్టీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా...