తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అండ చూసుకొని ఎంఐఎం గూండాలు దళితులపై నిరంతరం దాడులకు తెగబడుతున్నారని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా అన్నారు. ముసరాంబాగ్, బ్యాండ్ బస్తీకి చెందిన దళిత యువకుడు...
‘‘ ప్రజల్లో హిందుత్వ వాతావరణం వచ్చింది. 80 శాతం జనాభా ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నరు. అందుకే ఎంఐఎంతో సంబంధం లేదన్నట్లుగా అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. ఈ వేదికగా ఎంఐఎంకు...
ఒన్ టైమ్ సెటిల్మెంట్ పధకాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపహరించుకోవాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గుంటూరు జిల్లా నరసరావుపేట RDO కార్యాలయంలో AO కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా...
హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ న్యూఢిల్లీ అధికారిక నివాసం పై హిందూ సేన దాడిని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడికి నిరసనగా ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో నరసరావుపేట...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకుడు మస్తాన్ వలీ అన్నారు. రాష్ట్రం లో ఎక్కడ చుసినా ముస్లిం మహిళలపై...
కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి రాష్ట్రంలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తున్నదని ఎంఐఎం పార్టీ...
రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న ఈ పరిస్థితుల్లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం వివేకవంతమైన పని కాదని ఎం ఐ ఎం పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి అన్నారు....
పెరుగుతున్న పెట్రోలు ధరలకు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంఐఎం పార్టీ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. మూలిగే నక్క పై తాటికాయ పడ్డ చందంగా కరోనా కష్ట కాలం నుంచి మధ్యతరగతి ప్రజలు పనులు...
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన కు నిరసనగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఎంఐఎం పార్టీ ధర్నా నిర్వహించింది. స్థానిక మార్కెట్ సెంటర్ లో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ఎంఐఎం పార్టీ జిల్లా...
రోజు రోజుకూ పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలకు నిరసనగా ఎంఐఎం పార్టీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా...