ఆక్రమణదారులకు అధికారులు వత్తాసుపలికితే ఏం చేయాలి???
ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేస్తున్నారని తెలిస్తే ఏ అధికారి అయినా ఊరుకుంటాడా? కచ్చితంగా ఊరుకోడు. అధికారం ఉంటే తానే చర్యలు తీసుకుంటాడు, లేకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తాడు. అంతే కదా? అయితే నారాయణపేట్...