37.2 C
Hyderabad
March 29, 2024 19: 37 PM

Tag : Minimum Support Price

Slider జాతీయం

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Satyam NEWS
ఈ ఏడాది ఖరీఫ్‌లో పలు పంటలకు గిట్టుబాటు ధరల పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచారు. ఈ క్రమంలో...
Slider నల్గొండ

రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో  వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద  వానాకాలం పంట కొనుగోలు కేంద్రాన్ని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ...
Slider నల్గొండ

మద్దతు ధర కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ మండలం మర్రిగూడెం గ్రామంలో వరి పంటను ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్  నేడు పరిశీలించారు....
Slider నిజామాబాద్

మిషన్ కల్లాలి సెట్లురులో శనగ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని మిషన్ కల్లాలి సెట్లురు  గ్రామాలలో శుక్రవారం శనగ కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ ఎంపిపి అశోక్ పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు సామాజిక...
Slider ముఖ్యంశాలు

డిమాండ్: బత్తాయి మామిడి రైతును ఆదుకోండి

Satyam NEWS
బత్తాయి, మామిడి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బత్తాయి, మామిడిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని...
Slider నిజామాబాద్

కొనుగోలు కేంద్రంను పరిశీలించిన ఎమ్మెల్యే

Satyam NEWS
బిచ్కుంద మండలంలోని ఫథలాపూర్ గ్రామంలో కొనసాగుతున్న శనగ కొనుగోలు కేంద్రంను జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే శనివారం పరిశీలించారు. కొనుగోలు తీరు రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం...
Slider నిజామాబాద్

రైతులు ఆగమవ్వద్దు ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుంది

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నందున గురువారం కోటగిరి మండలం లోని పోతంగల్, కోటగిరి గ్రామంలలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన...